శ్రావణమాసం / మంగళగౌరీ వ్రతం
శ్రావణ మాసం అనగానే మనకు ముందు
ముందుగా మంగళ గౌరీ వ్రతం గురిం
ముందుగా,ఒకశుభ్రమైనపీట నుపసుపు కుంకుములతో అలంకరించి, దాని పై న ఒక ఎండు కొబ్బరిచిప్ప లో పసు పుతో చేసిన గౌరి దేవిని అలకరిం చాలి.పసుపు వినాయకుడిని కూడా అలకరించాలి. ముందుగావినాయక పూజ చేయాలి. కలశం పెట్టె సంప్రదాయం ఉన్నవారు కలశం పెట్టి, కలశ పూజ చేయాలి.వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి /ఫణి గౌ రి దేవి అష్టోత్రం చదివి , అమ్ మవారి ముందు 5ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు
, 5 పిండి దీపారాధనలు(బియ్యంపిం డి, చక్కర/బెల్లంమిశ్రమం తో చే సిన దీపాలు )పెట్టి పూజించాలి. పూజ ఐనతర్వాత అమ్మణ్ణి కి నైవే ద్యంపెట్టి, హారతి ఇచ్చి, అమ్ మవారిదగ్గర పూజలో పెట్టిన ఒకతో రం మనం కట్టుకోవాలి. పిండి దీపా రాధనలుకూడా....ఒకటి అమ్మణ్ణి కి , ఒకటి మనకి (పూజచేసినవారు), మి గిలిన 3 ముత్తైదువలకు తాంబూలం తోపాటు ఇవ్వాలి. వ్రతం ఐన పక్ కరోజు అమ్మణ్ణి కి హారతిఇచ్చి, నైవేద్యం పెట్టి " యధా స్థానం ప్రవేశాయామి,పూజార్ధం పునరాగా మనాయచ " అని అమ్మణ్ణి కిఉద్వా సన చెప్పాలి. అంటే అమ్మా నీ స్ వస్థానానికి వెళ్లి,మళ్లీ పూజ కి మమ్మల్ని అనుగ్రహించు అని అర్ధం.
అంతటి తో ఒక వారం వ్రతం సంపూర్ ణం అవుతుంది. ఈవిధంగానే మిగిలి న ౩ వారాలు వ్రతాన్ని కొనసాగిం చాలి.
ఈ దీపాల దగ్గర రెండు పద్దతులు ఉన్నాయి. (1) కొందరు4 వారాలు, అమ్మణ్ణి దగ్గర 5 పిండి దీపారాధనలు ఉంచి పూజిస్తారు. (2)మొదటి సంవత్సరం ఐదు పిండిదీ పారాధనలు మొదలై ప్రతీ ఏడు పెరు గుతూ అంటేరెండవ సంవత్సరం పది తా ంబూలాలు అలా చివరికి ఇరవైఐదు పి ండి దీపారాధనలు ముగుస్తుంది. చి వరి సంవత్సరంఐన తర్వాత ఒక కొత్ త పెళ్ళికూతురికి వాయనం ఇవ్వాలి .
, 5 పిండి దీపారాధనలు(బియ్యంపిం
అంతటి తో ఒక వారం వ్రతం సంపూర్
ఈ దీపాల దగ్గర రెండు పద్దతులు
వ్రత ఉద్యాపన :
ఈ వ్రతాన్ని పెళ్ళీ ఐన సంవత్సరం నుండి ప్రారంభించి 5సంవత్సరాలు చేయాలి, 5వ సంవత్సరం శ్రావణ మంగలవారం పగటివేళ మంగళగౌరిని యధావిధిగా పూజించాలి. దంపతులిద్దరు ఉపవాసం ఆచరించాలి. ఆ రోజున కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఇత్తడి గిన్నెలో 33జతల అరిసెలు పెట్టి, వాటి మీడ పసుపు గుడ్డకప్పి, పైన చీర, రవికె, తాంబూలం, నోముసూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు ఉంచి బొట్టు పెట్టి ఇవ్వాలి.
ఈ వ్రతాన్ని పెళ్ళీ ఐన సంవత్సరం నుండి ప్రారంభించి 5సంవత్సరాలు చేయాలి, 5వ సంవత్సరం శ్రావణ మంగలవారం పగటివేళ మంగళగౌరిని యధావిధిగా పూజించాలి. దంపతులిద్దరు ఉపవాసం ఆచరించాలి. ఆ రోజున కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఇత్తడి గిన్నెలో 33జతల అరిసెలు పెట్టి, వాటి మీడ పసుపు గుడ్డకప్పి, పైన చీర, రవికె, తాంబూలం, నోముసూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు ఉంచి బొట్టు పెట్టి ఇవ్వాలి.
మంగళ గౌరీ వ్రతం ..video / మం గళ గౌరీ వ్రతం.....వ్రతవిధానం
No comments:
Post a Comment