సుబ్రహ్మణ్యస్వామి
గౌరీశంకరులమంగళకర ప్రేమకు, అను గ్రహానికి ఐక్య రూపంసుబ్రహ్మణ్ యస్వామి. షణ్ముఖుడు, కార్తీకేయు డు,వేలాయుధుడు, కుమారస్వామి గా పేరు గడించిన స్వామికారణజన్ముడు . తారకాసురుడు, సురావణుడుమరికొం దరు రాక్షసులు ప్రజలను, దేవతలను హింసిస్తూఉండేవారు. ఈ అసురల బా రి నుండి కాపాడమనిబ్రహ్మను కో రగా, శివ పార్వతులకు జన్మించిన పుత్రుడువారిని వధిస్తాడని చెప్ పాడు. ఆ రకంగా పార్వతిపరమేశ్వరు ల అనుగ్రహం తో కుమారస్వామి పుట్ టుకవిలక్షణమైనది.
శివాంశతో జన్మించిన సుబ్రహ్మణ్ యస్వామి గంగాదేవిగర్భంలో పెరుగు తాడు.గంగాదేవి ఆ పుత్రుని భారం మోయలేక రెల్లు పొదల్లోకి జారవి డుస్తుంది. అప్పుడుకృత్తికా దే వతలు ఆరుగురు తమ స్తన్యమిచ్చి పెంచుతారు.రెల్లు పొదల్లో పెరి గినందువల్ల శరవణుడు అని, కృత్తి కాదేవతలు పెంచినందు వల్ల కార్తి కేయుడని పేరు వచ్చినదిఅని పురా ణాలు చెబుతున్నాయి. ఆరు ముఖాలు కలిగినందు వల్లన షణ్ముఖుడు అని అంటారు. నెమలివాహనం కలిగిన స్వా మి గణేశునికి సోదరుడు. ఆరుముఖా లలో ఐదు పంచేంద్రియాలకు, ఒకటి మనసుకుప్రతీక.
స్వామి అనే నామధేయం సుబ్రహ్మణ్ య స్వామి కి మాత్రమేసొంతం. సేనా పతిగా సకల దేవగణాల చేత పూజలుఅం దుకొనే సుబ్రహ్మణ్యుని అనుగ్రహం పొందితేగౌరిశంకరుల కటాక్షం లభి స్తుందని ప్రతీతి.తారాకాసురుడి ని సంహరించిన కుమార స్వామి మార్ గశిరమాసం శుక్లపక్ష షష్టినాడు జన్మించాడు. ఆరు ముఖాలు,పన్నెం డు చేతులు సూర్య తేజస్సుతో జన్ మించినషణ్ముఖుని ఆరాధించడం వలన సమస్తదోషాలు తొలగి,శుభాలు కల్గు తాయని భక్తుల నమ్మకం. ఆషాడమాస శుక్లపక్ష పంచమి, షష్టిని పర్ వదినాలుగా జరుపుకొంటారు. శుక్ లపక్ష పంచమిని స్కంద పంచమని, షష్టిని కుమార షష్టి అనిభావించి భక్తులు ఆ రెండు రోజుల విశేష పూజలు చేస్తారు.
పంచమి నాడు ఉపవాసం ఉండి, షష్టి నాడుకుమారస్వామి ని పూజించినట్ లైతే నాగ దోషాలుతొలగుతాయని, ఙ్ ఞానం వృద్ధి కలుగుతుందని, కుజదో షాలుతొలగుతాయని, సంతానం కలుగుతు ందని నమ్మకం.
పంచమి నాడు ఉపవాసం ఉండి, షష్టి
హే స్వామినాధ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతి సుముఖ పంకజ పద్మబం దో
శ్రీ శాది దేవగణాధిత పాదపద్మ
వల్లీ సనాధ మమదేహి కరావలంబం
శ్రీ పార్వతి సుముఖ పంకజ పద్మబం
శ్రీ శాది దేవగణాధిత పాదపద్మ
వల్లీ సనాధ మమదేహి కరావలంబం
No comments:
Post a Comment